Slider జాతీయం

రివెంజ్ థాట్స్: వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

moist set fire

మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు.బీజాపూర్‌లోని కుత్రులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న మూడు వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టటంతో అవి పూర్తిగా కాలిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. బయో-బబుల్ నుంచి విముక్తి

Sub Editor

డీజీపీ కమాండేషన్ డిస్క్ అవార్డు పొందిన విజయనగరం జిల్లా పోలీసులు..!

Satyam NEWS

చేప‌ల పెంప‌కంతో మ‌త్స్యకారుల ఆర్థిక అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!