29.7 C
Hyderabad
May 1, 2024 06: 30 AM
Slider జాతీయం

రివెంజ్ థాట్స్: వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

moist set fire

మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు.బీజాపూర్‌లోని కుత్రులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న మూడు వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టటంతో అవి పూర్తిగా కాలిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

దర్శి కూటమి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మికి ఘన స్వాగతం

Satyam NEWS

సమర్పణ్ దివస్: పండిట్ దీన్ దయాళ్ వర్ధంతి

Satyam NEWS

రిక్వెస్టు: శ్రీరామనవమి వేడుక అంటూ రోడ్లపైకి రావద్దు

Satyam NEWS

Leave a Comment