25.2 C
Hyderabad
January 21, 2025 11: 48 AM
Slider జాతీయం

రివెంజ్ థాట్స్: వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

moist set fire

మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు.బీజాపూర్‌లోని కుత్రులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న మూడు వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టటంతో అవి పూర్తిగా కాలిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థికంగా ఎదగాలి

Satyam NEWS

సిబిఐటి కాలేజీలో యోగా శిక్షణ

Satyam NEWS

సోషల్ సర్వీస్: 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment