సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామములో మూడో వార్డులో DMF నిధుల కింద వచ్చిన 10 లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల గ్రామాన్ని మండల పరిషత్ అధికారి మహబూబ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. వైకుంఠ ధామం నర్సరీతో...