ఎమ్మెల్యే గూడెం కొడుకు మృతి
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పుత్రశోకంలో మునిగిపోయారు. అనారోగ్యంతో ఎమ్మెల్యే కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (35) కన్నుమూశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా ఎమ్మెల్యే గుండెలు బాదుకొని రోదిస్తున్నారు. గత మూడు రోజుల...