పాలిమర్స్ బాధితుల్ని అవమానించిన మంత్రి అవంతి
పాలిమర్స్ బాధితుల్ని మంత్రి అవంతి శ్రీనివాస్ దారుణంగా అవమానించారని విశాఖపట్నం టిడిపి అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. పాలిమర్స్ బాధితులకు 20 లక్షల పరిహారమే ఎక్కువ అని, రాష్ట్ర ప్రభుత్వం...