29.7 C
Hyderabad
May 2, 2024 06: 38 AM

Tag : Vizag Gas Tragedy

Slider విశాఖపట్నం

పాలిమర్స్ బాధితుల్ని అవమానించిన మంత్రి అవంతి

Satyam NEWS
పాలిమర్స్ బాధితుల్ని మంత్రి అవంతి శ్రీనివాస్ దారుణంగా అవమానించారని విశాఖపట్నం టిడిపి అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. పాలిమర్స్ బాధితులకు 20 లక్షల పరిహారమే ఎక్కువ అని, రాష్ట్ర ప్రభుత్వం...
Slider ప్రత్యేకం

నిద్రలో ఎక్కువ రసాయనాలు పీల్చడం వల్లే ప్రమాదం

Satyam NEWS
నిద్రమత్తులో ఉండి విష వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు. విశాఖ నగరంలోని గోపాలపట్నం, ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ ప్రమాదంలో ఈ కారణంగానే ఎక్కువ మంది పిల్లలు...
Slider ముఖ్యంశాలు

విశాఖలో విష వాయువుల విలయతాండవం

Satyam NEWS
విశాఖ పట్నంలో భారీ ఎత్తున రసాయన వాయువులు విడుదల కావడంతో పెను ప్రమాదం జరిగింది. ఇప్పటికి ముగ్గురు వ్యక్తులు మరణించాగా  దాదాపు రెండు వేల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఎల్జీ పాలిమర్స్ లో...