మహిళ సంఘాలకు రావాల్సిన బకాయి నిధులమి విడుదల చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి సీఎం కేసీఆర్ కు హెచ్చరిక జారీ చేశారు. నిధుల...
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంచడం పట్ల తమ నిరసనను వ్యక్తం చేస్తూ భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం...