జగన్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల పై వరుస పెట్టి దాడ జరగడం దారుణమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ పేర్కొంది. ఇటీవల వరుసగా వార్తలు మోసే రిపోర్టర్ లు అలాగే ప్రింట్...
దేశంలో, రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుషమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు చలసాని శ్రీనివాస్, కోలా నాగేశ్వరరావులు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఇండియన్ జర్నలిస్ట్...