ప్రపంచ నీటి దినోత్సవం సందర్భం గా సిబిఐటి – సివిల్ ఇంజినీరింగ్ విభాగం, చైతన్య పరివృత క్లబ్ సంయుక్తం గా నీటి సంరక్షణ కోసం తక్షణ కర్తవ్యాలు అనే అంశం పై సదస్సు నిర్వహించారు....
శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ సంస్థ ఆధ్వర్యములో ప్రముఖ కవి దంపతులు వీణా హనుమంతరెడ్డి పుస్తకావిష్కరణ సభ జరిగింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం రాత్రి నిర్వహించిన కవిసమ్మేళనంలో పాల్గొని కవితాగానం చేసినందుకు, కొల్లాపూర్...
ప్రజలందరికీ ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచ భూతాల్లో ఒకటైన నీరు…జీవాధారం. నీరు లేనిదే ప్రాణి లేదు. ప్రతి ఒక్కరూ నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని,...