మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప నగరంలోని సెంట్రల్ జైలు ఆవరణలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రంగా...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ నాలుగవ రోజు కొనసాగుతున్నది. ఇప్పటికే హత్య కేసుకు సంబంధించిన రికార్డులను సీబీఐ స్వాధీనం చేసుకున్నది. ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం పలుమార్లు సిట్ అధికారులతో...