కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి పని చెయ్యాలి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డాక్టర్ రవీంద్ర మోహన్ ఆధ్వర్యం లో ఈ సమావేశం నిర్వహించారు....