జూన్ నాటికి ప్రాధాన్యతా భవనాలను పూర్తవ్వాలి…!
క్షేత్రస్థాయి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సీఎం జగన్ జగన్ ప్రారంభించారని, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అధికారులను విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు....