33.2 C
Hyderabad
May 12, 2024 11: 28 AM
Slider నిజామాబాద్

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన తహసీల్దార్

#kalyana laxmi

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని  తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ పి.ఆనంద్ కుమార్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం నిరుపేద కుటుంబసభ్యులకు ఎంతగానో ఆసరాగా ఉంటోందన్నారు.

ప్రతి ఒక్కరూ కళ్యాణలక్ష్మి పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు నాయబ్ తహసీల్దార్ మునీరుద్దీన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా,సీనియర్ సహాయకులు రాచప్ప, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఉన్నారు.

Related posts

రాంగ్ గోపాల్ వర్మ చిత్రం పోస్టర్ విడుదల

Satyam NEWS

ఆదివాసీల బాధలు తీర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

Satyam NEWS

చదువుల తల్లికి ఎమ్మెల్సీ కవిత భరోసా

Bhavani

Leave a Comment