27.7 C
Hyderabad
May 7, 2024 10: 32 AM
Slider ముఖ్యంశాలు

ప్రాధాన్యత పథకాల లక్ష్యాలు పూర్తి చేయాలి

#Shanthi Kumari

ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి,

మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, పథకాల అమలులో వేగం పెంచాలని, నిర్దేశించిన సమయం లోగా లక్ష్యం పూర్తికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు.

Related posts

బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్ర రెడ్డి మృతి బాధాకరం

Satyam NEWS

జూలై 2న జాతీయ రహదారి దిగ్బంధానికి MRPS పిలుపు

Satyam NEWS

నేచురల్ స్టార్ నాని వెడ్స్ వైజాగ్

Satyam NEWS

Leave a Comment