27.7 C
Hyderabad
May 7, 2024 07: 22 AM
Slider ప్రపంచం

తస్లీమా ట్వీట్స్:అక్బరుద్దీన్ మంచి మనిషిగా మారాడా

taslima asks akbaruddin had you weared a mask

ముఖ్య మంత్రి కెసిఆర్ ను కలిసి గుడి కి నిధులు మంజూరు చేయమని కోరిన ఎం ఐ ఎం నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి తో నెటిజెన్ లు ఓ అట ఆడుకుంటున్నారు. గతంలో హిందువుల పట్ల చులకనగా మాట్లాడటమే కాక 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందూ, ముస్లిం జనాభాను సమానం చేస్తానన్నఅక్బరుద్దీన్ ఇంత మంచి మనిషిగా ఎప్పుడు మారిపోయారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

తాజాగా బంగ్లాదేశ్‌ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్‌ కూడా అక్బరుద్దీన్‌పై విమర్శలు సంధించారు. అక్బరుద్దీన్ ఇప్పుడు మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. అతడు ముఖానికి మాస్క్ తగిలించుకున్నాడా? లేకపోతే మంచిమనిషిగా మారాడా?’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Related posts

అనుకున్న సమయానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందించాలి

Satyam NEWS

భార్యను కొట్టి చంపిన భర్త

Bhavani

ఆకౌంట్లో పడ్డ డబ్బులు వాపసు పోవు

Satyam NEWS

Leave a Comment