29.2 C
Hyderabad
May 11, 2024 00: 55 AM
Slider కడప

కరోనా హెల్ప్: నిత్యావసరాలు పంచిన టీడీపీ నేతలు

TDP Siddavatam

కడప జిల్లా సిద్ధవటం మండలం కడపయపల్లే లింగంపల్లి లో టిడిపి కార్యకర్తల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. టక్కోలి గ్రామానికి చెందిన మాజీ ఎం పి టి సి నాగమణి రెడ్డి కరోనా వైరస్ వల్ల ఆకలితో ఉన్న వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు 250 కుటుంబాలకు గాను నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు,ప్రజలు,యువత పాల్గొన్నారు.

Related posts

పోలీసులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

Bhavani

మహిళ మోర్చా ఆధ్వర్యంలో 5000 మాస్కుల పంపిణీ

Satyam NEWS

ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ లో చేరుటకు ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియ

Satyam NEWS

Leave a Comment