ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర లింగపాలెం మండల నాయకులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి ఆయన్ని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్, రంగాపురం పంచాయతీ ప్రెసిడెంట్ ముసునూరు రాము, నరసన్న పాలెం పంచాయతీ ప్రెసిడెంట్కూరపాటి రత్తయ్య,ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ తాడేపల్లి దాసుబాబు,చింతలపూడి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నత్త నాగేంద్రబాబు,లింగపాలెం మండల బీసీ సెల్ అధ్యక్షులుతాళం సోంబాబు,లింగపాలెం మండల తెలుగు యువత కార్యదర్శి అసలేటి అజయ్ బాబు,జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి పిల్లల శ్రీనివాస్ యాదవ్,టిడిపి యూత్ అభిమానులు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
previous post