39.2 C
Hyderabad
May 4, 2024 22: 16 PM
Slider కడప

మైదుకూరు వైస్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన తెలుగుదేశం

mule-renuka.jpg

కడప జిల్లా మైదుకూరు పురపాలిక  రెండవ వైస్ చైర్మన్  ఎన్నిక శుక్రవారం నిర్వహించారు.

వైస్ చైర్మన్ ఎన్నికను తెలుగుదేశం కౌన్సిలర్లు బహిష్కరించగా,వైసీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. రెండవ వైస్ చైర్మన్ గా ఎనిమిదో వార్డు కౌన్సిలర్  ములే రేణుక ఎన్నికయ్యారు.

ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే  శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Related posts

ఎక్సక్లూజీవ్: విశాఖ కు తరలివెళ్లేందుకు ముహూర్తం ఇదే

Satyam NEWS

వీరభద్రీయులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

Satyam NEWS

తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలి…

Satyam NEWS

Leave a Comment