38.2 C
Hyderabad
May 2, 2024 19: 29 PM
Slider ముఖ్యంశాలు

టీ టైం సెంటర్ ను ప్రారంభించిన ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్ రెడ్డి

#teatimecenter

ఉప్పల్  మెట్రో స్టేషను సమీపంలో  టీ టైం సెంటరు  ప్రారంభోత్సవానికి  ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు మందుముల పరమేష్ రెడ్డి హాజరైన  ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ  నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించి వారి మన్ననలను పొందాలని సూచించారు.

నిర్వాహకులు సోమారపు భానుచందర్, మాచ మహేందర్, గ్యాడపాక శివ లు మాట్లాడుతూ తూ మా టీ టైం సెంటర్ లో క్వాలిటీ బిస్కెట్స్, వివిధ తినుబండారాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అని తెలిపారు.

జి.శ్రీనివాసరావు, సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఉత్తమ్ పద్మావతి

Satyam NEWS

పర్మినెంట్ చేసే వరకు ఆందోళన చేస్తాం: సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి

Satyam NEWS

సోషల్ మీడియా లో హల్ చల్  చేస్తున్న మంచు విష్ణు ‘గోలీ సోడా వే’

Satyam NEWS

Leave a Comment