ఉప్పల్ మెట్రో స్టేషను సమీపంలో టీ టైం సెంటరు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు మందుముల పరమేష్ రెడ్డి హాజరైన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించి వారి మన్ననలను పొందాలని సూచించారు.
నిర్వాహకులు సోమారపు భానుచందర్, మాచ మహేందర్, గ్యాడపాక శివ లు మాట్లాడుతూ తూ మా టీ టైం సెంటర్ లో క్వాలిటీ బిస్కెట్స్, వివిధ తినుబండారాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అని తెలిపారు.
జి.శ్రీనివాసరావు, సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి