29.7 C
Hyderabad
May 1, 2024 09: 44 AM
Slider కరీంనగర్

కొండగట్టుకు రూ.100 కోట్లు ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు

#KCR

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 100కోట్లు విడుదల చేసినందుకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ తో కొండగట్టు రూపురేఖలు మారిపోతాయి. దేవాలయాల అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి మరువలేనిదని ఆయన అన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాలను చిన్నచూపు చూశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో యాదాద్రి, వేములవాడ దేవస్థానాలు అభివృద్ధి చెందాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో కొండగట్టు దశ దిశ మారనుందని ఆయన అన్నారు.

Related posts

మూలన పడ్డ “మహారాజ”…గుర్తులు..

Satyam NEWS

గ్రహణ సమయంలో అల్పాహారం.. జనవిజ్ఞాన వేదిక ప్రయోగం..

Satyam NEWS

G20: ప్రపంచానికి కొత్త మార్గం చూపేందుకు రెడీ

Bhavani

Leave a Comment