28.7 C
Hyderabad
April 28, 2024 06: 24 AM
Slider మెదక్

రోకలితో కొట్టి తండ్రిని చంపిన కొడుకు

#killed

సిద్దిపేట జిల్లాలో ఓ కొడుకు కన్న తండ్రినే కడతేర్చిన ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ పెరిగి పెద్దదిగా మారింది. దీంతో కొడుకు తండ్రిని రోకలితో బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సిద్దపేట జిల్లాలోని నంగునూరు మండలం ఘనపూర్ లో జరిగింది.

Related posts

పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే

Satyam NEWS

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తీసుకోవాలి

Satyam NEWS

ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తల అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS

Leave a Comment