26.7 C
Hyderabad
May 3, 2024 08: 52 AM
Slider ముఖ్యంశాలు

ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు

#tollplaza

జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్ రుసుములను సమీక్షిస్తారు. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 % మేర పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 58 టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1నుంచి పెరిగిన ఫీజులు అమల్లోకి రానున్నాయి.

Related posts

మైనర్ బాలికపై టీచర్ అత్యాచారం…?

Satyam NEWS

ఒక్క స్నాప్  తో ఘ‌ట‌నా స్థ‌లికి పోలీసులు….!ఎక్క‌డంటే…?

Satyam NEWS

నేను సగర్వంగా చెప్పుకునే ఓ మంచి సినిమా “మాతృదేవోభవ” (ఓ అమ్మ కథ) !!

Satyam NEWS

Leave a Comment