23.2 C
Hyderabad
May 7, 2024 23: 11 PM
Slider ఆంధ్రప్రదేశ్

రాత్రి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి

Rayapati Sambasivarao

సీఎం స్థాయి వ్యక్తి తరచు కులాల ప్రస్తావన తేవడం నన్ను బాధించింది. జగన్ రెడ్డి పది కాలలపాటు సీఎం గా కొనసాగాలంటే అందరినీ కలుపుకుపోవాలని  సలహా ఇచ్చాను. అయితే రాత్రి నుండి వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు.

ఫ్యాక్షన్ రాజకీయాలకు తొలినుండి మా కుటుంబం వ్యతిరేకం అని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా వ్యాఖ్యలు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మవాళ్ళు తలచుకుంటే జగన్  రెడ్డి లేచిపోతాడని తాను వ్యాఖ్యానించలేదని, వైసిపి ప్రభుత్వం లో కమ్మ కులస్తులు పట్ల జరుగుతున్న వివక్షపైనే తాను మాట్లాడనని రాయపాటి అన్నారు.

Related posts

అవగాహనకోసమే చైతన్య సదస్సులు  

Murali Krishna

చిన్నారుల టీకా ధరపై కీలక ప్రకటన.. 3 డోసులుగా వ్యాక్సిన్..

Sub Editor

నెల్లూరు జిల్లాలో కాకరేగుతున్న రాజకీయాలు

Satyam NEWS

Leave a Comment