38.2 C
Hyderabad
May 3, 2024 19: 43 PM
Slider కడప

సగిలేరు డ్యామ్ లో తల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలు

#sagileru dam

కడప జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. సగిలేరు డ్యామ్ లో ఇద్దరు పసిపిల్లల మృతదేహాలతో బాటు వారి తల్లి మృతదేహం కూడా లభ్యం అయింది.

గుర్తు తెలియని ఒక తల్లి ఇద్దరు పిల్లలు  మృత దేహాలు లభ్యం కావడం ఇక్కడ సంచలనం కలిగించింది. బి.కోడూరు ప్రాంతంలో నీటిలో తేలాడుతూ వారి మృతదేహాలు కనిపించాయి.

స్థానికులు ఈ మేరకు సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం

Bhavani

పలు జిల్లాలకు రెడ్ వార్నింగ్

Bhavani

వరద ముంపుకు గురైన బుడగ జంగాల ను ఆదుకుంటాం

Satyam NEWS

Leave a Comment