42.2 C
Hyderabad
April 30, 2024 17: 20 PM
Slider కడప

సరదాగా ఇంతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

#Kadapa

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కదిరి వారి పల్లి సమీపంలో ఉన్న గని లో మంగళవారం ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు.

ఏడు మంది యువకులు ఈతకు వెళ్లగా ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. గల్లంతైన ముగ్గురు యువకులు ఎర్రగుంట్ల రాణి వనం వాసులుగా గుర్తించారు. వారిలో కమల్ భాష (19),కృష్ణ చైతన్య (18) ,సయ్యద్ (10) ఉన్నారు.

సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది,పోలీసులు, బంధువులు గాలింపు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు.

Related posts

అమిత్ షా నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు

Sub Editor

ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

సిగ్గు సిగ్గు: ప్రభుత్వ టెర్రరిజం వల్లే తరలిపోయిన అమర్ రాజా

Bhavani

Leave a Comment