32.7 C
Hyderabad
April 26, 2024 23: 12 PM
Slider కర్నూలు

శ్రీశైల మల్లన్న హుండీల ఆదాయం 1.96 కోట్లు

#SrisailamTemple

కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది.

19 రోజుల పాటు భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ. 1,96,05,093/-లు వచ్చినట్టు ఈఓ కె.ఎస్.రామారావు తెలిపారు.

అలాగే నగదు తో పాటు 282 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారు, 9 కేజీల 275 గ్రాముల వెండి లభించిందన్నారు.

Related posts

దుబ్బాక గొంతుకను అసెంబ్లీకి పంపుదాం

Satyam NEWS

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచే

Satyam NEWS

సహాయ కార్యక్రమాల్లో జాప్యం వద్దు: సిఎం జగన్

Satyam NEWS

Leave a Comment