సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో ఒకరికి, సత్రాజ్ పల్లి గ్రామంలో ఇద్దరికీ కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ ముగ్గురూ కూడా ముంబై వలస కార్మికులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈరోజు కరోనా పాజిటివ్ గా తేలిన ముగ్గురు వ్యక్తులు జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం ముంబై కు వలస వెళ్ళిన కార్మికులే కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యాయి.
previous post