42.2 C
Hyderabad
May 3, 2024 15: 36 PM
Slider కరీంనగర్

సిరిసిల్లా జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

#Vemulawada Temple

సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో ఒకరికి, సత్రాజ్ పల్లి గ్రామంలో ఇద్దరికీ కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ ముగ్గురూ కూడా ముంబై వలస కార్మికులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈరోజు కరోనా పాజిటివ్ గా తేలిన ముగ్గురు వ్యక్తులు జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం ముంబై కు వలస వెళ్ళిన కార్మికులే కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యాయి.

Related posts

రూ. 25కోట్లతో జ్వాలా

Sub Editor

విజయనగరం దండుమారమ్మ టెంపుల్ అన్న సమారాధన

Satyam NEWS

కరోనా విజృంభిస్తోంది అందరూ జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment