29.7 C
Hyderabad
April 29, 2024 09: 31 AM
Slider కరీంనగర్

బిజెపిలో చేరిన కరీంనగర్ టీఆర్ఎస్ నేత

#BandiSainjai

కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నుంచి బిజెపికి వలసలు ప్రారంభం అయ్యాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బావు తిరుపతి యాదవ్ నేడు బిజెపిలో చేరారు.

ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ సమక్షంలో ఆయన బిజెపిలో చేరారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం లో జిల్లా ఓబిసి మోర్చా జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ యాదవ్, హుజురాబాద్ టౌన్ ఉపాధ్యక్షులు నాంపల్లి సుమన్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నర్రా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

లంచం ఇవ్వందే సంక్షేమం దక్కడం లేదు

Satyam NEWS

తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్రం

Satyam NEWS

మహోన్నతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Satyam NEWS

Leave a Comment