41.2 C
Hyderabad
May 4, 2024 17: 44 PM
Slider చిత్తూరు

కరోనా ఎఫెక్ట్: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం

tirumala tirupathi

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం టీటీడీ అధికారులు అత్యవసరం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తిరుమలకు భక్తులు వచ్చే రెండవ ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నేటి సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. రేపు ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్డులు మూసివేస్తారు.

Related posts

కార్మిక వ్యతిరేక విధానాలను అందరూ ఎండగట్టాలి

Satyam NEWS

తహశీల్దార్లకు పదోన్నతులు

Bhavani

కోవాక్సిన్ కన్నా సమర్ధంగా పని చేస్తున్న కోవి షీల్డ్ వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment