27.7 C
Hyderabad
May 11, 2024 10: 33 AM
Slider ప్రత్యేకం

పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల

#ponguleti

రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు..సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోకి మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డిని అయన చాంబార్ కి వెళ్ళి శాలువా కప్పి అభినందనలు తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు, తుమ్మల వెంట ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, కూనంనేని, జారే ఆదినారాయణ,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, నల్లమల్ల వేబకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Related posts

మోడీ మన్ కీ బాత్ విన్నారా వైసీపీ నేతలూ

Satyam NEWS

కనీస మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తాం

Satyam NEWS

రామతీర్థం పుణ్య క్షేత్రానికి.. టీడీపీ అధినేత…!

Satyam NEWS

Leave a Comment