ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తాం: మంత్రి పొంగులేటి
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రభుత్వం పారదర్శకతతో అందజేస్తుందని రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ...