28.7 C
Hyderabad
May 6, 2024 00: 22 AM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ లో చేరిన తుమ్మల

#Congress

ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తుమ్మల వెంట ఆయన కుమారుడు యుగంధర్, ప్రధాన అనుచరులు సాదు రమేష్ రెడ్డి మాత్రమే వున్నారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, కర్ణాటక నేత డి కే శివకుమార్, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాణిక్ రావ్ టాక్రె తదితరులు వున్నారు

Related posts

విజిల్: సౌదీలో పర్మిట్ లేకుండా భారతీయుల బంగారం వ్యాపారం

Satyam NEWS

ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు కలసి కట్టుగా ఉండాలి

Satyam NEWS

పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా

Satyam NEWS

Leave a Comment