38.2 C
Hyderabad
May 3, 2024 20: 39 PM
Slider రంగారెడ్డి

దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు తరలిన ఉప్పల్‌ కాంగ్రెస్‌ శ్రేణులు

#revanthreddy

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సారధ్యంలో మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో రెండు రోజులు జరుగు  దళిత, గిరిజన ఆత్మగౌరవ ప్రారంభ దీక్షకు మాజీ కార్పోరేటర్‌ ,కాంగ్రెస్‌ నేత మందముళ్ళ పరమేశ్వర్‌రెడ్డి  ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు ,కార్యకర్తలు తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బోరంపేట కృష్ట, బాకారం లక్ష్మణ్‌, ఉపేందర్‌ , లింగంపల్లి రామకృష్ణ, గొరెగె నరేష్‌, సుంకు శేఖర్‌రెడ్డి, మంద మురళీకృష్ణారెడ్డిపీటర్‌, సతీష్‌, పాలడుగు లక్ష్మణ్‌, డిల్లీ చంద్రశేఖర్‌రెడ్డి, సందీఫ్‌, జిత్తు రెడ్డి, కన్నమైన నరేష్‌ తదితరలు పాల్గొన్నారు.

Related posts

ఎంపి రఘురామ ఫిర్యాదుతో హోం మంత్రికి తీరని కష్టం

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో పూటుగా నాటు సారా

Satyam NEWS

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం కొణిజేటి రోశయ్య మృతికి సంతాపం

Satyam NEWS

Leave a Comment