తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సారధ్యంలో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో రెండు రోజులు జరుగు దళిత, గిరిజన ఆత్మగౌరవ ప్రారంభ దీక్షకు మాజీ కార్పోరేటర్ ,కాంగ్రెస్ నేత మందముళ్ళ పరమేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు ,కార్యకర్తలు తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోరంపేట కృష్ట, బాకారం లక్ష్మణ్, ఉపేందర్ , లింగంపల్లి రామకృష్ణ, గొరెగె నరేష్, సుంకు శేఖర్రెడ్డి, మంద మురళీకృష్ణారెడ్డిపీటర్, సతీష్, పాలడుగు లక్ష్మణ్, డిల్లీ చంద్రశేఖర్రెడ్డి, సందీఫ్, జిత్తు రెడ్డి, కన్నమైన నరేష్ తదితరలు పాల్గొన్నారు.
previous post
next post