27.7 C
Hyderabad
May 4, 2024 09: 05 AM
Slider విజయనగరం

విజయనగరం ఎమ్మెల్యే ను కలిసిన కొత్త మున్సిపల్ కమిషనర్

#mlakolagatla

విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమితులైన రెడ్డి శ్రీరాములు నాయుడు  విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి  కమిషనర్ శ్రీరాములు నాయుడుకు  అభినందనలు తెలిపారు.

నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమితులైన మీరు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజలు మెచ్చే కమిషనర్గా మనల్ని పొందాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎమ్మెల్యే కోలగట్ల కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

రైల్వే ప్రాజెక్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదు

Satyam NEWS

మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్స్ విడుదల చేయాలి

Satyam NEWS

మంత్రి బొత్స చెప్పింది తప్పు: భరత్

Satyam NEWS

Leave a Comment