38.2 C
Hyderabad
May 5, 2024 22: 02 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న పోలీస్

#wanaparthypolice

వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎస్.బి. సిఐ రాగి మధుసూధన్, ఎలక్షన్ సెల్ ఎస్ఐ రామరాజు, వనపర్తి రూరల్ ఎస్ఐ నాగన్న, సిబ్బంది హర్షవర్ధన్ రెడ్డి, రాజు ఓటు వేశారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

డాక్టర్ అప్పయ్య ను ములుగు డి ఎం హెచ్ ఓ గా కొనసాగించాలి

Satyam NEWS

ఈటల బిజెపి ప్రవేశం ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Satyam NEWS

కరోనా వ్యాధి వైరస్ వ్యాప్తి నివారణకు సత్వర చర్యలు

Satyam NEWS

Leave a Comment