వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎస్.బి. సిఐ రాగి మధుసూధన్, ఎలక్షన్ సెల్ ఎస్ఐ రామరాజు, వనపర్తి రూరల్ ఎస్ఐ నాగన్న, సిబ్బంది హర్షవర్ధన్ రెడ్డి, రాజు ఓటు వేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్