31.7 C
Hyderabad
May 7, 2024 01: 17 AM
Slider ఆంధ్రప్రదేశ్

జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ 13కు వాయిదా

jagan 02

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణను సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా జగన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన ఆబ్సెంట్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 13కు కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి రిటైర్డ్ అధికారి రాజగోపాల్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.

Related posts

కరోనా ముమ్మరంగా ఉన్నప్పుడే ఏపీలో పీపీఈ కిట్లు లేవు

Satyam NEWS

నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా నా వారిని కాపాడుకొంటా…

Satyam NEWS

రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు జరపాలి

Bhavani

Leave a Comment