ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణను సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా జగన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన ఆబ్సెంట్ పిటిషన్ను సీబీఐ కోర్టు అనుమతించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 13కు కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి రిటైర్డ్ అధికారి రాజగోపాల్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.
previous post