28.7 C
Hyderabad
April 26, 2024 09: 35 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఎనదర్ స్టెప్: రాష్ట్ర ఎన్నికల సంఘం గవర్నర్ తో భేటీ

ramesh kumar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్. రమేష్ కుమార్ ఈ రోజు ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్ల గురించి గవర్నర్ హరి చందన్ కు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వివరించారు.

Related posts

పందులతో కుస్తీ పడుతున్న కేటీఆర్ బస్తీ వాసులు

Satyam NEWS

పబ్లిక్ గా మందు కొడుతున్న ఏడుగురిపై కేసు

Satyam NEWS

ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టు తప్పులు లేకుండా రూపొందించాలి

Satyam NEWS

Leave a Comment