26.7 C
Hyderabad
May 3, 2024 10: 44 AM
Slider హైదరాబాద్

లింగోజీగూడలో నిత్యావసరాలు అందించిన యువజన కాంగ్రెస్

youth congress

లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా దినసరి కూలీలకు, నిరుపేదలకు ఇబ్బందులు తలెత్తకుండా యువజన కాంగ్రెస్ పలు కార్యక్రమాలు చేపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు నిత్యవసరాలు అందిస్తోంది.

తాజాగా ఎల్బీనగర్‌లోని లింగోజీ గూడా పరిధిలో 45 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పన్యాల జైపాల్ రెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు సకాలంలో అందండం లేదని దినసరి కూలీలను ఆదుకోవాలని జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Related posts

కబ్జా చేయలేదు.. మా ప్లాట్లు ఇప్పించండి

Satyam NEWS

మంత్రి ముందు మాజీ ఎమ్మెల్యే అనుచరుల నిరసన

Satyam NEWS

ఎంఎస్ పిలు, మహిళా మిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment