37.2 C
Hyderabad
May 6, 2024 14: 46 PM
Slider చిత్తూరు

ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అరెస్టు

#redsanders

ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగభూషణంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో నాగభూషణం తో పాటు మరో 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం,అరిగెలవారిపల్లెకు చెందిన వైసీపీ నేత నాగభూషణంపై ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి. కడప జిల్లా,ఒంటిమిట్ట మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా అతను పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో 49 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు,రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లును కడప సబ్ జైలుకు తరలించారు.

Related posts

భూ సేకరణలో కోర్టు ధిక్కరణపై ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష

Satyam NEWS

JEE Mains, NEET పరీక్షలను వాయిదా వేయాలి

Satyam NEWS

అమ్మోరుతల్లి

Satyam NEWS

Leave a Comment