27.7 C
Hyderabad
April 30, 2024 09: 35 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో జీరో కరంటు బిల్ ప్రారంభం

#polisetti

వనపర్తిలో గృహ జ్యోతి కార్యక్రమం ప్రారంభమైంది. వనపర్తిలోని 33వ వార్డులో టిఎస్ఎస్పిడిసిఎల్ లైన్ మెన్ సుదర్శన్ రెడ్డి మీటర్ రీడింగ్ తీశారు. సీనియర్ విలేకరి పోలిశెట్టి బాలకృష్ణకు చెందిన విద్యుత్ గృహ మీటర్ నంబర్ 1543 రీడింగ్ స్కాన్ చేశారు. గృహ జ్యోతి ఉచిత కరంటు బిల్ లో 45 యూనిట్లు ఉంది. బిల్లులో జీరో ఉంది. వనపర్తిలో జీరో కరంటు బిల్ అమల్లోకి వచ్చింది. వనపర్తి జిల్లాలో విద్యుత్ సరఫరా బాగుందని విద్యుత్ ఎస్ఇ నాగేందర్ కుమార్, డిఇ నరేందర్ చెప్పారు. సమస్య ఉంటే తెలుపాలని వారు ప్రజలను కోరారు.

Related posts

ములాయం స్థానంలో ఆయన కోడలు పోటీ

Satyam NEWS

భాజపాను అధికారంలోకి తేవడానికి కృషి చేయాలి

Satyam NEWS

రాష్ట్రంలో 40వేల కోట్ల భూ దోపిడీ

Satyam NEWS

Leave a Comment