26.7 C
Hyderabad
April 27, 2024 10: 25 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీకాళహస్తి లో రేపు తై అమావాస్య అభిషేకం

srikalahasti-temple-photos-10

తై అమావాస్య సందర్భంగా రేపు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ముందుగా ప్రధాన ఆలయం నుండి శ్రీస్వామి అమ్మవార్లను భరద్వాజ తీర్థము (లోబావి) లోని శివాలయానికి తీసుకువెళ్లి శ్రీస్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత నైవేద్యం, మంత్రపుష్పం, హారతులు జరిపించి, అలంకరణ అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నాలుగు మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు.

ఈ వైభవం పూర్తి అయిన తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను ప్రధాన ఆలయానికి తీసుకువెళతారు. మూఢ కాలం అభిషేకాలను దేవస్థానం వారే నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి దేవస్థానాలాలకు అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరద రాజస్వామి వారికి రేపు తై అమావాస్య సందర్భంగా సాయంత్రం 7 గంటలకు వైష్ణవ కోనేరు లో తెప్పోత్సవం నిర్వహిస్తారు.

Related posts

ఏలూరు ద్వామా పిడిగా తూతిక శ్రీనివాస విశ్వానాథ్

Satyam NEWS

బాంబ్ మేకర్:ఆదిత్యరావు లాకర్ లో సైనైడ్

Satyam NEWS

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌

Satyam NEWS

Leave a Comment