38.2 C
Hyderabad
May 3, 2024 20: 37 PM
Slider ముఖ్యంశాలు

యాదాద్రి వద్ద భారీ ఎత్తున పట్టుబడ్డ బంగారం

#GoldSmuggling

యాదాద్రి భవనగిరి జిల్లా లో భారీ బంగారం పట్టుపడింది.

చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేట్ వద్ద డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో బంగారం దొరికింది.

ఈ బంగారం విలువ సుమారు 12 కోట్ల విలువ కలిగి ఉంటుందని అధికారులు చెప్పారు. డీఆర్ఐ అధికారులు పట్టుకున్న ఈ మొత్తం బంగారం బరువు 26 కిలోలు.

ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరకడం చాలా అరుదు. ముగ్గురు స్మగ్లర్లు ఈ బంగారాన్ని కలకత్తా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్నారని అధికారులు తెలిపారు.

చెన్నై లో డెలివరీ చేసే పని కలకత్తా ముఠా వీరికి అప్పగించిందట.

Related posts

సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు మరో ముగ్గురు పోలీసులపై కేసు

Satyam NEWS

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

టీడీపీతో పొత్తుకు నో అంటున్న కమలనాథులు

Satyam NEWS

Leave a Comment