29.7 C
Hyderabad
May 1, 2024 09: 24 AM
Slider ఆంధ్రప్రదేశ్

30 ఏళ్ల‌కు పీపీఏలా.. సీపీఐ కె. రామ‌కృష్ణ

cpi k. Ramakrishna

సౌర పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 25 ఏళ్ల పాటు చేస్తే బుద్ధిలేదన్నముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 30 ఏళ్లకు పీపీఏలు చేయటం తగునా అని సీపీఐ రాష్ర్ట కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ ప్ర‌శ్నించారు.

పీపీఏలు చేసి రూ. 25వేల‌కు త‌గ్గించి ఆయా సంస్థ‌ల‌కు సీఎం ల‌బ్ధి చేకూరుస్తున్నార‌న్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కు మీటర్లు పెట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. రూ. 4 వేల కోట్ల అప్పు కోసం కేంద్రానికి దాసోహమనడం సరికాద‌న్నారు.

Related posts

తుపాన్ బాధితులను ఆదుకోవాలి

Sub Editor

కొమురంభీం జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Satyam NEWS

చెరువు లోతు చూడడానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Satyam NEWS

Leave a Comment