జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏకాదశి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో పుణ్య స్నానాలకు వెళ్లిన రెండు వేరు వేరు ఘటనల్లో నలుగురు యువకులు మృతి చెందారు.
పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో నదిలో ఏకాదశి స్నానానికి వెళ్లి కార్తీక్, రవీందర్, ప్రదీప్ అనే ముగ్గురు యువకులు గల్లంతు. మహదేవపూర్ మాండల కేంద్రంలోని పోతవాడకు చెందిన తుంగల శ్రీశేలం(20) గోదావరి స్నానానికి వెళ్లి మృతి చెందాడు.