38.2 C
Hyderabad
May 2, 2024 20: 39 PM
Slider వరంగల్

పుణ్య స్నానాలకు వెళ్లిన నలుగురు మృతి

#Godavari River

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏకాదశి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో పుణ్య స్నానాలకు వెళ్లిన రెండు వేరు వేరు ఘటనల్లో నలుగురు యువకులు మృతి చెందారు.

పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో నదిలో ఏకాదశి స్నానానికి వెళ్లి కార్తీక్, రవీందర్, ప్రదీప్ అనే ముగ్గురు యువకులు గల్లంతు. మహదేవపూర్ మాండల కేంద్రంలోని పోతవాడకు చెందిన తుంగల శ్రీశేలం(20) గోదావరి స్నానానికి వెళ్లి మృతి చెందాడు.

Related posts

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు కరోనాతో మృతి

Satyam NEWS

మద్యం సేవించి వాహనాలు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

శైలపుత్రి అలంకారంలో బాసర అమ్మవారు

Satyam NEWS

Leave a Comment