21.7 C
Hyderabad
December 2, 2023 05: 05 AM
Slider ఖమ్మం

ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

#Burgampahad

భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక లోని లెనిన్ నగర్ శ్రీరాంపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విలేకరులమని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఉపాధ్యాయురాలు వసుంధర ఫిర్యాదు మేరకు ఇట్టి వ్యక్తులు అయిన వీరబాబు, సత్యనారాయణ, జయబాబు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బూర్గంపహాడ్ ఎస్ఐ నాగబిక్షం తెలిపారు.

ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారినైన ఉపేక్షించేది లేదు అని ఇలాంటి అపరిచిత వ్యక్తులు డబ్బుల వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ దే గెలుపు

Bhavani

మంత్రి బొత్స కొడుకు పెళ్లి విందు…300 మందితో పోలీసు బందోబ‌స్తు…!

Satyam NEWS

జర్నలిస్టుల కరోనా వైద్య సహయ కోసం సమన్వయకర్తలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!