39.2 C
Hyderabad
April 28, 2024 11: 06 AM
Slider ఖమ్మం

పనుల్లో వేగం పెంచాలి

#Collector V.P. Gautam

పనుల్లో వేగం పెంచి త్వరిత గతిన పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. పోలీసు కమీషనర్‌ విష్ణు.యస్‌.వారియర్‌తో కలిసి

రఘునాథపాలెం మండలంలో తహశీల్దారు, పోలీసు స్టేషన్‌ పనులను పురోగతిని పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10 వ తేదీన తహశీల్దారు, పోలీసు స్టేషన్‌ భవనాలను ప్రారంభించనున్నట్లు

ఆయన అన్నారు. శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, పంచాయితీరాజ్‌ ఇ.ఇ కె.వి.కె శ్రీనివాస్‌, రఘునాథపాలెం తహశీల్దారు నర్సీంహారావు, మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ కలెక్టర్‌ వెంట ఉన్నా

Related posts

రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

మల్టీ నేషనల్ ఛీటింగ్: అమెజాన్ కు పంగనామాలు

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన హీరో అల్లు శిరీష్

Satyam NEWS

Leave a Comment