37.2 C
Hyderabad
May 6, 2024 22: 57 PM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టు జావీద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

#Kalwakuntla Kavitha

నిజామాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు సయ్యద్ జావీద్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్ లో పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు జావీద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నారు. జావీద్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Related posts

ఫర్ పీపుల్:ప్రజల రక్షణ భద్రతపై భరోసా కే తనిఖీలు

Satyam NEWS

ఒకరి ప్రాణం తీసిన లూడో గేమ్ గొడవ

Bhavani

ఓ రమేషా, ఏందయ్యా శకలు పోతున్నావ్?

Satyam NEWS

Leave a Comment