నిజామాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు సయ్యద్ జావీద్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్ లో పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు జావీద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నారు. జావీద్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, అండగా ఉంటామని భరోసానిచ్చారు.
previous post