29.7 C
Hyderabad
May 3, 2024 03: 49 AM
Slider మహబూబ్ నగర్

కరోనా దెబ్బకు నెలాఖరు వరకూ అచ్చెంపేట లాక్ డౌన్

#Coronavirus

కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెలాఖరు వరకూ వ్యాపారులు స్వచ్చందంగా పూర్తి లాక్ డౌన్ పాటించాలని నిర్ణయించారు. అచ్చంపేట లోని అన్ని వ్యాపార సంఘాలు నేడు సమావేశం నిర్వహించాయి.

అచ్చంపేటలో కరోనా విజృంభణ అధికంగా ఉన్న నేపథ్యంలో అన్ని వ్యాపార సంఘాలు, అన్ని కుల సంఘాలు ఏకగ్రీవంగా ఈ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే శుక్రవారం వరకు సంపూర్ణ లాక్ డౌన్ చేయాలని వారు భావిస్తున్నారు. దీనికి వ్యాపారస్తులు అందరూ ఏకతాటిపైకి వచ్చి కచ్చితంగా సంపూర్ణ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Related posts

విమోచన దినంపై విశ్వహిందూ పరిషత్ కామెంట్స్

Satyam NEWS

సమస్యల సుడిగుండం విశాఖ తీరమే శరణ్యం

Satyam NEWS

కేవలం చట్టాలు చేస్తేనే బాధితులకు న్యాయం జరగదు

Satyam NEWS

Leave a Comment