28.7 C
Hyderabad
April 28, 2024 05: 41 AM
Slider ఆధ్యాత్మికం

కనక దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆంక్షలు

#KanakaDurgaTemple

వచ్చే నెల 17 వ తేదీ నుంచి 25 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాలు జరగబోతున్నాయి. 

దసరా మహోత్సవాల సమయంలో రోజుకు 10 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని దేవస్థానం నిర్ణయించారు.

ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు.  దేవస్థానం సిబ్బంది, అర్చకులకు కరోనా టెస్టులు తప్పనిసరి. 

ఇక అమ్మవారి దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

Related posts

పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షడిగా విశ్వేశ్వరరావు

Satyam NEWS

చురుకుగా సాగుతున్న స్వచ్ఛ భారత్ మిషన్

Satyam NEWS

తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్న తెలంగాణ అటవీ శాఖ

Satyam NEWS

Leave a Comment