వచ్చే నెల 17 వ తేదీ నుంచి 25 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాలు జరగబోతున్నాయి.
దసరా మహోత్సవాల సమయంలో రోజుకు 10 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని దేవస్థానం నిర్ణయించారు.
ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. దేవస్థానం సిబ్బంది, అర్చకులకు కరోనా టెస్టులు తప్పనిసరి.
ఇక అమ్మవారి దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.