31.2 C
Hyderabad
May 3, 2024 01: 25 AM
Slider జాతీయం

బీజేపీ, జేడీస్ మధ్య పొత్తు

#BJP

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పనిచేసే విషయంపై జనతాదళ్‌ (సెక్యులర్‌)తో అంగీకారం కుదిరినట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప వెల్లడించారు.‘భాజపా, జేడీఎస్‌లు ఓ అవగాహనకు వచ్చాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌కు నాలుగు సీట్లు ఇచ్చేందుకు భాజపా అగ్రనేత అమిత్‌ షా అంగీకరించారు.

ఇది తమకెంతో బలాన్ని ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో 25-26 స్థానాల్లో గెలుపొందేందుకు దోహదపడుతుంది’ అని మాజీ ముఖ్యమంత్రి, భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌ యడియూరప్ప పేర్కొన్నారు.

Related posts

కడప ఎంపి వైఎస్ అవినాష్ కు కరోనా పాజిటివ్

Satyam NEWS

పాకిస్తాన్ ను దిగజారుస్తున్న పాలకుల వైఖరి

Bhavani

పి ఎం ఇ జి పి పై నాగర్ కర్నూల్ లో అవగాహన సదస్సు

Satyam NEWS

Leave a Comment