37.2 C
Hyderabad
May 6, 2024 22: 51 PM
Slider గుంటూరు

438 వ రోజు కృష్ణాయపాలెంలో రైతుల నిరసన దీక్ష

#Krishnayapalem

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామములో అమరావతి రాజధాని కృష్ణాయపాలెం ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 438 వ రోజు  నిర్వహించారు.

మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కృష్ణాయపాలెం గ్రామంలో ఆంధ్రుల రాజధాని అమరావతి, విశాఖఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో దీక్షలు కొనసాగిస్తున్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో  గ్రామ రైతులు, రైతు కూలీలు మరియు మహిళలు పాల్గొన్నారు

Related posts

సైబరాబాద్ పరిధిలో “MY Transport is Safe” యాప్ ఆవిష్కరణ

Satyam NEWS

మైనార్టీ సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

Bhavani

అమర జవానుల కుటుంబాలకు ఉచితంగా ‘శ్రీ’ సిమెంట్

Sub Editor

Leave a Comment