30.7 C
Hyderabad
April 29, 2024 05: 13 AM
Slider జాతీయం

అమర జవానుల కుటుంబాలకు ఉచితంగా ‘శ్రీ’ సిమెంట్

alok commender

యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు.. ఇల్లు నిర్మించుకునేందుకు ఉచితంగా సిమెంటు అందజేయ నున్నట్లు శ్రీ సిమెంట్‌ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ‘‘ప్రాజెక్ట్‌ నమన్‌’’ పథకాన్ని సైన్యం నైరుతి విభాగం కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అలోక్‌ క్లేర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. గత 20 ఏళ్ల కాలంలో (1999, జనవరి 1 నుంచి 2019, జనవరి 1 మధ్య) యుద్ధంలో అమరులైన సైనిక కుటుంబాలకు.. గరిష్ఠంగా 4 వేల చ.అడుగుల వరకు ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా సిమెంటు సరఫరా చేయనున్నట్లు శ్రీ సిమెంట్స్ సంస్థ స్ప‌ష్టం చేసింది.

Related posts

భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి

Murali Krishna

ప్రపంచ క్యాన్సర్ డే: డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

Bhavani

క్లీన్ అండ్ గ్రీన్: ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం

Satyam NEWS

Leave a Comment